TDP: ట్రోల్స్ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా: అనిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ మహిళను అవమానించారంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ట్రోల్ చేస్తూ వైరల్ అయిన ఫేక్ వీడియోలపై స్పందించిన అనిత ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ ట్రోల్స్ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానన్నారు.

Published : 09 Mar 2023 18:06 IST

Tags :

మరిన్ని