Ayyanna Patrudu: అమరావతి రైతుల పట్ల వైకాపా నేతల తీరుపై అయ్యన్న ఆగ్రహం

ప్రపంచంలో ఎక్కడా లేని మూడు రాజధానుల ఏర్పాటు ప్రణాళిక.. ఏపీలో మాత్రం ఎందుకంటూ తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అమరావతి రైతులపై వైకాపా నేతల దాడిని ఆయన ఖండించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. 

Published : 19 Oct 2022 16:54 IST

ప్రపంచంలో ఎక్కడా లేని మూడు రాజధానుల ఏర్పాటు ప్రణాళిక.. ఏపీలో మాత్రం ఎందుకంటూ తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అమరావతి రైతులపై వైకాపా నేతల దాడిని ఆయన ఖండించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు