TDP: శాంతిభద్రతలు కాపాడాల్సిన మంత్రి రాజా.. హింసని ప్రోత్సహిస్తున్నారు: చినరాజప్ప
శాంతిభద్రతలు కాపాడాల్సిన మంత్రి రాజా.. హింసని ప్రోత్సహిస్తున్నారని తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. మంత్రి వల్ల ప్రాణ హాని ఉందని గతంలో శేషగిరి ఎస్పీకి పిర్యాదు చేసినట్టు చినరాజప్ప చెప్పారు. మంత్రి ఈ ఘటనకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Published : 17 Nov 2022 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ