TDP: శాంతిభద్రతలు కాపాడాల్సిన మంత్రి రాజా.. హింసని ప్రోత్సహిస్తున్నారు: చినరాజప్ప

శాంతిభద్రతలు కాపాడాల్సిన మంత్రి రాజా.. హింసని ప్రోత్సహిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. మంత్రి వల్ల ప్రాణ హాని ఉందని గతంలో శేషగిరి ఎస్పీకి పిర్యాదు చేసినట్టు చినరాజప్ప చెప్పారు. మంత్రి ఈ ఘటనకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Published : 17 Nov 2022 13:25 IST

శాంతిభద్రతలు కాపాడాల్సిన మంత్రి రాజా.. హింసని ప్రోత్సహిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. మంత్రి వల్ల ప్రాణ హాని ఉందని గతంలో శేషగిరి ఎస్పీకి పిర్యాదు చేసినట్టు చినరాజప్ప చెప్పారు. మంత్రి ఈ ఘటనకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని