Gorantla: కీలక పదవులన్నీ జగన్ సొంత సామాజికవర్గీయులకే కట్టబెట్టారు: గోరంట్ల
ఏపీలో కీలక పదవులన్నీ సీఎం జగన్ తన సొంత సామాజిక వర్గీయులకే కట్టబెట్టారంటూ తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. పవన్ కల్యాణ్పై కాపు నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అమరావతి రైతుల పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి వైకాపా సర్కారు వెన్నులో వణుకు పుట్టిందని విమర్శించారు. ఏపీ ఆస్తులను జగన్ వర్గీయులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
Published : 01 Nov 2022 13:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!