Nara Lokesh: రాయలసీమకు పట్టిన శని జగన్‌: లోకేశ్‌ ధ్వజం

ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు పట్టిన శని అని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. 12వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరులో నిర్వహించిన బహిరంగసభలో లోకేశ్ .. వైకాపా విధానాలపై విరుచుకుపడ్డారు.

Published : 07 Feb 2023 22:01 IST

Tags :

మరిన్ని