Chandrababu: జగన్ పాలనలో బీసీలకు అన్యాయం చేస్తున్నారు: చంద్రబాబు

బలహీనవర్గాల అభివద్ధికి, సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం (TDP) మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం స్థాపించాకే రాజకీయంగా బడుగు వర్గాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు. అధికార పదవుల్లోనే మెజార్టీ వాటా దక్కిందని గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. 

Published : 27 May 2023 20:13 IST

బలహీనవర్గాల అభివద్ధికి, సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం (TDP) మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం స్థాపించాకే రాజకీయంగా బడుగు వర్గాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు. అధికార పదవుల్లోనే మెజార్టీ వాటా దక్కిందని గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని