Chandrababu: జగన్ పాలనలో బీసీలకు అన్యాయం చేస్తున్నారు: చంద్రబాబు
బలహీనవర్గాల అభివద్ధికి, సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం (TDP) మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం స్థాపించాకే రాజకీయంగా బడుగు వర్గాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు. అధికార పదవుల్లోనే మెజార్టీ వాటా దక్కిందని గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
Published : 27 May 2023 20:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు