Anitha: జాగ్రత్త.. 75 లక్షల ఎల్లో కమాండోస్ ఉన్నారు: తమ్మినేనిపై అనిత ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజమండ్రి మహానాడుకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉన్నాయని తెదేపా నేత వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. తెదేపా తొలిదశ మేనిఫెస్టో చూసి వైకాపా మంత్రులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని (Thammineni Seetharam) చేసిన వ్యాఖ్యలపై అనిత ఫైరయ్యారు. చంద్రబాబు దగ్గర బ్లాక్ కమాండోసే కాదు.. 75 లక్షల ఎల్లో కమాండోస్ ఉన్నారన్నారు.
Published : 01 Jun 2023 17:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!