Raghavendra Rao: రెండేళ్లలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయం: రాఘవేంద్రరావు
రెండేళ్లలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రోజురోజుకు ప్రజల్లో తెదేపాకు ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని అన్నారు.
Published : 27 Jun 2022 11:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు