Pattabhi: పాఠశాలలను ఎత్తేయడమేనా వైకాపా ఘనత?: పట్టాభిరామ్‌

పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పగా చెబుతున్న సీఎం జగన్ రాష్ట్రంలో పాఠశాలలే లేకుండా చేస్తున్నారని తెలుగుదేశం నేత పట్టాభి విమర్శించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పరిస్థితి దిగజారుతోందని కేంద్రప్రభుత్వం ఇచ్చిన నివేదికే ఇందుకు సాక్ష్యమని పట్టాభి తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే 2వేల కోట్ల రూపాయల అప్పుకోసం ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టడం లేదని ఇందుకు ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు

Published : 07 Jul 2022 16:58 IST
Tags :

మరిన్ని