Pattabhi: పాఠశాలలను ఎత్తేయడమేనా వైకాపా ఘనత?: పట్టాభిరామ్
పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పగా చెబుతున్న సీఎం జగన్ రాష్ట్రంలో పాఠశాలలే లేకుండా చేస్తున్నారని తెలుగుదేశం నేత పట్టాభి విమర్శించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పరిస్థితి దిగజారుతోందని కేంద్రప్రభుత్వం ఇచ్చిన నివేదికే ఇందుకు సాక్ష్యమని పట్టాభి తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే 2వేల కోట్ల రూపాయల అప్పుకోసం ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టడం లేదని ఇందుకు ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు
Published : 07 Jul 2022 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM