Uravakonda: ఉరవకొండలో దారుణం.. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉరవకొండ పట్టణం శివారులోని మదర్సాలో ఉన్న విద్యార్థులను.. ఉర్దూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మహబూబ్ బాషా విచక్షణారహితంగా కొట్టడంతో వారికి వాతలు పడ్డాయి. బాధను భరించలేక చిన్నారులు అర్ధరాత్రి సమయంలో మదర్సా ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో పనిచేసే యువకులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వాళ్లు ఉరవకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Published : 31 Oct 2022 14:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్