Telangana News: విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి

విద్యారంగ, టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు మరోసారి ఆందోళన బాట పట్టాయి. హైదరాబాద్ లో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు, పదోన్నతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా...స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్  కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపాధ్యాయ సంఘాలు యత్నించాయి. విద్యారంగ, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నేతలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. న్యాయం చేయాలంటూ 

Published : 05 Jul 2022 13:41 IST

Tags :

మరిన్ని