eegala krishna reddy: మీర్‌పేట్‌లో కబ్జాలను మంత్రి సబిత ప్రోత్సహిస్తున్నారు: తీగల ఆరోపణలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీర్‌పేట్‌ను సబిత నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

Published : 05 Jul 2022 16:09 IST

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీర్‌పేట్‌ను సబిత నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

Tags :

మరిన్ని