CM KCR: మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతున్నారు: కేసీఆర్‌

భాజపా సర్కారు మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోందని ఆరోపించారు. ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడన్న కేసీఆర్.. కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఆరోపించారు.  

Published : 16 Aug 2022 17:06 IST

భాజపా సర్కారు మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోందని ఆరోపించారు. ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడన్న కేసీఆర్.. కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఆరోపించారు.  

Tags :

మరిన్ని