CM KCR: మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతున్నారు: కేసీఆర్
భాజపా సర్కారు మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వికారాబాద్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోందని ఆరోపించారు. ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడన్న కేసీఆర్.. కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఆరోపించారు.
Published : 16 Aug 2022 17:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత