Congress: ఆ 12 మంది ఎమ్మెల్యేల సంగతేంటీ..? ఠాణాలో కాంగ్రెస్ ఫిర్యాదు..
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం కేసీఆర్ చేతికి ఎలా చేరాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారే సమయంలో ఈ 12 మంది వివిధ రకాల లబ్ధి పొందినట్లు ఆరోపించారు. దీనిపై తాము ఇచ్చిన ఆధారాలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. ఈ మేరకు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
Updated : 06 Jan 2023 19:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్