Congress: ఆ 12 మంది ఎమ్మెల్యేల సంగతేంటీ..? ఠాణాలో కాంగ్రెస్‌ ఫిర్యాదు..

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం కేసీఆర్‌ చేతికి ఎలా చేరాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మారే సమయంలో ఈ 12 మంది వివిధ రకాల లబ్ధి పొందినట్లు ఆరోపించారు. దీనిపై తాము ఇచ్చిన ఆధారాలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. ఈ మేరకు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్​స్టేషన్‌లో కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. 

Updated : 06 Jan 2023 19:07 IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం కేసీఆర్‌ చేతికి ఎలా చేరాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మారే సమయంలో ఈ 12 మంది వివిధ రకాల లబ్ధి పొందినట్లు ఆరోపించారు. దీనిపై తాము ఇచ్చిన ఆధారాలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. ఈ మేరకు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్​స్టేషన్‌లో కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. 

Tags :

మరిన్ని