Congress: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ నూతన ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ నూతన ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తయ్యింది. పాత, కొత్త కలయికలతో ఏర్పాటైన జంబో కమిటీని వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న కమిటీలో కొందరికి ఉద్వాసన పలకడంతోపాటు.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరికొందరికి పదవులు కట్టబెట్టనున్నారు. సీఎల్పీ నేత భట్టి, మరికొందరు సీనియర్ నాయకులతో చర్చించి తుది మెరుగులు దిద్ది జంబో జాబితాను ప్రకటించనున్నారు.
Published : 30 Nov 2022 09:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు