Congress: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ నూతన ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ నూతన ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తయ్యింది. పాత, కొత్త కలయికలతో ఏర్పాటైన జంబో కమిటీని వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న కమిటీలో కొందరికి ఉద్వాసన పలకడంతోపాటు.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరికొందరికి పదవులు కట్టబెట్టనున్నారు. సీఎల్పీ నేత భట్టి, మరికొందరు సీనియర్ నాయకులతో చర్చించి తుది మెరుగులు దిద్ది జంబో జాబితాను ప్రకటించనున్నారు.

Published : 30 Nov 2022 09:38 IST
Tags :

మరిన్ని