Tollywood: కొందరు నిర్మాతలు అత్యాశతో హీరోల పారితోషికాలు పెంచారు: రామకృష్ణ గౌడ్
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తామన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేసింది. నలుగురు నిర్మాతల స్వప్రయోజనాల కోసం టికెట్ ధరలు పెంచడం, చిత్రీకరణలు నిలిపివేయడం వల్ల వేల మంది సినీ కార్మికులతోపాటు చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ విమర్శించారు.
Published : 30 Jul 2022 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM