Bandi: భారాస పరిపాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు: బండి

4 కోట్ల జనాభా కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తే.. కేవలం నలుగురి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా వదిలేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా అవిష్కరించారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా.. భారాస పరిపాలనతో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని మండిపడ్డారు.

Published : 02 Jun 2023 13:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు