Somesh Kumar: తెలంగాణ సీఎస్కు హైకోర్టులో చుక్కెదురు.. ఇక ఏపీకి వెళ్లాల్సిందేనా?
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కేడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్ర విభజన వేళ సోమేశ్ కుమార్ను ఏపీకి కేటాయించగా.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో చేసిన అప్పీల్ మేరకు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కొన్ని నెలల తీర్పు రిజర్వు అనంతరం సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దుచేస్తూ తాజాగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎస్గా సోమేశ్ను కొనసాగించే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
Published : 10 Jan 2023 13:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు