TS High Court: మార్గదర్శి ఎండీపై ఏపీ సీఐడీ లుక్అవుట్ సర్క్యులర్ సస్పెండ్
ఏపీ సీఐడీ (CID) నమోదు చేసిన కేసులో మార్గదర్శి ఎండీ శైలజపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ను.. తెలంగాణ హైకోర్టు (TS High Court) సస్పెండ్ చేసింది. ఈ నెల 3న శైలజ హైదరాబాద్ తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ LOC జారీ చేయడాన్ని తప్పుబట్టింది. దేశం విడిచి వెళ్లవద్దని మార్గదర్శి ఎండీపై ఎలాంటి నిషేధాజ్ఞలు, ఆదేశాలు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Updated : 02 Jun 2023 20:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా