Talasani: అప్పుడు కేసీఆర్‌ ఎందుకు? అన్నారు.. ఇప్పుడు రాలేదంటారా?: తలసాని

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌లో ఉన్న నేతలు.. ఇక్కడి అభివృద్ధి, శాంతిభద్రతల గురించి తెలుసుకుని వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బహిరంగ సభలో మోదీ ప్రసంగం చప్పగా సాగిందని, కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. భారత్‌ బయోటెక్‌ సందర్శనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కేసీఆర్‌ ఎందుకు? అన్న భాజపా నేతలు.. ఇప్పుడు స్వాగతం పలకడానికి రాలేదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

Published : 04 Jul 2022 19:52 IST

Tags :

మరిన్ని