Telangana: రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా కృషిచేయాలి: హరీశ్ రావు

ప్రభుత్వాస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ కృషి చేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా కృషిచేయాలన్న మంత్రి ఆశ కార్యకర్తలు పోటీపడి పనిచేయాలని సూచించారు. మెదక్ లో 17 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని హరీశ్ రావు ప్రారంభించారు. సహజ ప్రసవాలు చేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చూస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.

Published : 27 May 2022 15:41 IST

ప్రభుత్వాస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ కృషి చేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా కృషిచేయాలన్న మంత్రి ఆశ కార్యకర్తలు పోటీపడి పనిచేయాలని సూచించారు. మెదక్ లో 17 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని హరీశ్ రావు ప్రారంభించారు. సహజ ప్రసవాలు చేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చూస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని