Ts News: దశాబ్ధి ఉత్సవాలకు ముస్తాబైన రాష్ట్రం

దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది. రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా చాటేలా ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపు సచివాలయం వేదికగా వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన 21 రోజుల పాటు రోజుకు ఒక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

Updated : 01 Jun 2023 21:44 IST
Tags :

మరిన్ని