Andhra News: వెల్డింగ్‌ పనుల పేరిట మోసం.. గల్ఫ్‌లో సిక్కోలు వాసుల కష్టాలు

బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన 8 మంది ఏపీ వాసులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెల్డింగ్ పనిపేరిట తమను దళారులు ఒమన్  తీసుకొచ్చారని.. తర్వాత కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Published : 19 Aug 2022 13:47 IST

బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన 8 మంది ఏపీ వాసులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెల్డింగ్ పనిపేరిట తమను దళారులు ఒమన్  తీసుకొచ్చారని.. తర్వాత కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని