Chandrababu: ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. వైకాపా కవ్వింపు చర్యలు!
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఉమ్మడి గుంటూరు జిల్లాల పర్యటనకు ముందే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి 3రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పర్యటించనుండగా.. వైకాపా (YSRCP) శ్రేణులు ముందుగానే కవ్వింపు చర్యలకు దిగాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వాటిని తొలంగించాలని తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అధికారపార్టీ ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.
Updated : 25 Apr 2023 10:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా