Telangana News: చౌటుప్పల్లో మంత్రి జగదీశ్రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత
యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబి ఛైర్మన్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్రం తీరును ఎండగట్టారు.
Published : 23 Sep 2022 19:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు