Telangana News: చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబి ఛైర్మన్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్రం తీరును ఎండగట్టారు.

Published : 23 Sep 2022 19:06 IST

యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబి ఛైర్మన్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్రం తీరును ఎండగట్టారు.

Tags :

మరిన్ని