TDP: చంద్రబాబు, లోకేశ్ దిష్టి బొమ్మల దహనంపై తేదేపా ఆగ్రహం.. కుప్పంలో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) లో చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (Lokesh) దిష్టిబొమ్మలను వైకాపా నేతలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా (TDP) చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు తెదేపా కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే వైకాపా నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Published : 25 Apr 2023 14:02 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం