TS News: ప్రగతిభవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం.. ఉద్రిక్తత
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్కు తరలించారు.
Updated : 21 Mar 2023 13:41 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ