Maha padayatra: అడుగడుగునా చంపేకన్నా.. ఒక్కసారి గొంతు పిసికేయండి!

అమరావతి రైతుల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పసలపూడి వద్దకు చేరుకోగానే, రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 21 Oct 2022 17:35 IST

Tags :

మరిన్ని