Maha padayatra: అడుగడుగునా చంపేకన్నా.. ఒక్కసారి గొంతు పిసికేయండి!
అమరావతి రైతుల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడి వద్దకు చేరుకోగానే, రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 21 Oct 2022 17:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్