TDP: యనమలకుదురులో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ నిరసన.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తలపెట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రారంభోత్సవం కాని యనమలకుదురు బ్రిడ్జిపై తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునే యత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వైకాపా కార్యకర్తలకు పోలీసులు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఫ్లెక్సీల రూపంలో తెదేపా నిరసన ప్రదర్శన కొనసాగిస్తోంది.

Updated : 22 Nov 2022 12:25 IST

కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తలపెట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రారంభోత్సవం కాని యనమలకుదురు బ్రిడ్జిపై తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునే యత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వైకాపా కార్యకర్తలకు పోలీసులు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఫ్లెక్సీల రూపంలో తెదేపా నిరసన ప్రదర్శన కొనసాగిస్తోంది.

Tags :

మరిన్ని