Kamareddy: ‘మాస్టర్ ప్లాన్’ రగడ.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణ నూతన మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కుటుంబాలతో సహా పట్టణంలోని సీఎస్ఐ మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అయితే, కలెక్టరేట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయడంతో.. రైతులు వాటిని తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Updated : 05 Jan 2023 16:52 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM