IND vs ENG : ఐదో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట విశేషాలు..

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. చివరి రోజు ఇంగ్లాండ్‌ విజయానికి 119 పరుగులు అవసరం కాగా.. భారత్‌ గెలవాలంటే ఏడు వికెట్లను పడగొట్టాలి. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ఎలా సాగిందో మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి.. 

Published : 05 Jul 2022 07:31 IST

Tags :

మరిన్ని