Uvalde: అమెరికాలోని కాల్పుల ఘటనలో 21మంది మృతి
అమెరికాలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21 కి చేరింది. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 ఏళ్ల యువకుడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు.
Published : 25 May 2022 13:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు