Thaman: థియేటర్లో కన్నీళ్లు పెట్టుకున్న తమన్..
విజయ్ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తెరకెక్కించిన ‘వారిసు’ బుధవారం విడుదలైంది. ఈ మేరకు చెన్నైలోని ఓ ప్రముఖ థియేటర్లో దర్శకుడు వంశీ, నిర్మాత దిల్రాజు, సంగీత దర్శకుడు తమన్.. సినిమా చూశారు. సినిమా పూర్తయ్యే సమయానికి తమన్ (Thaman) కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమ, సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలతో ఆయన ఈ విధంగా ఎమోషనల్ అయ్యారు.
Updated : 11 Jan 2023 22:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు