Thaman: థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకున్న తమన్‌..

విజయ్‌ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తెరకెక్కించిన ‘వారిసు’ బుధవారం విడుదలైంది. ఈ మేరకు చెన్నైలోని ఓ ప్రముఖ థియేటర్‌లో దర్శకుడు వంశీ, నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు తమన్‌.. సినిమా చూశారు. సినిమా పూర్తయ్యే సమయానికి తమన్‌ (Thaman) కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమ, సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలతో ఆయన ఈ విధంగా ఎమోషనల్‌ అయ్యారు.

Updated : 11 Jan 2023 22:03 IST

Tags :

మరిన్ని