AP News: అయ్యన్న కేసులో 41ఏ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చు: న్యాయవాది

తెదేపా నేత అయ్యన్నపాత్రుడి రిమాండ్‌ను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు 467 సెక్షన్‌ వర్తించదని మెమోలో న్యాయవాదులు పేర్కొనగా, కోర్టు అంగీకరించినట్లు తెలిపారు. అయితే, 41ఏ నోటీసు ఇచ్చి ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు.

Updated : 03 Nov 2022 19:34 IST

తెదేపా నేత అయ్యన్నపాత్రుడి రిమాండ్‌ను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు 467 సెక్షన్‌ వర్తించదని మెమోలో న్యాయవాదులు పేర్కొనగా, కోర్టు అంగీకరించినట్లు తెలిపారు. అయితే, 41ఏ నోటీసు ఇచ్చి ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు.

Tags :

మరిన్ని