Andhra news: వ్యాను బోల్తా.. తడిచిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు

నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం వద్ద ప్రమాదవశాత్తు వ్యాను కాల్వలోకి బోల్తాపడింది. ఇందులో తరలిస్తున్న పుస్తకాలు పాక్షికంగా నీళ్లలో తడిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు, ఘటనా స్థలికి చేరుకొని క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. 

Published : 03 Jul 2022 13:13 IST

నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం వద్ద ప్రమాదవశాత్తు వ్యాను కాల్వలోకి బోల్తాపడింది. ఇందులో తరలిస్తున్న పుస్తకాలు పాక్షికంగా నీళ్లలో తడిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు, ఘటనా స్థలికి చేరుకొని క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. 

Tags :

మరిన్ని