Andhra news: వ్యాను బోల్తా.. తడిచిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం వద్ద ప్రమాదవశాత్తు వ్యాను కాల్వలోకి బోల్తాపడింది. ఇందులో తరలిస్తున్న పుస్తకాలు పాక్షికంగా నీళ్లలో తడిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు, ఘటనా స్థలికి చేరుకొని క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు.
Published : 03 Jul 2022 13:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)