Munugode ByPoll: మునుగోడులో గెలుపు నాదే.. భాజపాది మూడో స్థానమే: కూసుకుంట్ల ప్రభాకర్

మునుగోడులో గెలిచేది గులాబీ జెండానేనని.. భాజపా డిపాజిట్‌ కోల్పోయి మూడో స్థానంలో నిలుస్తుందని  అధికార అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటును రాజగోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. తెరాస ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇస్తోందంటూ భాజపా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు తన అభ్యర్థిత్వంపై తెరాసలో ఎవరికీ అభ్యంతరం లేదని కూసుకుంట్ల స్పష్టం చేశారు.

Published : 07 Oct 2022 20:48 IST

మునుగోడులో గెలిచేది గులాబీ జెండానేనని.. భాజపా డిపాజిట్‌ కోల్పోయి మూడో స్థానంలో నిలుస్తుందని  అధికార అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటును రాజగోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. తెరాస ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇస్తోందంటూ భాజపా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు తన అభ్యర్థిత్వంపై తెరాసలో ఎవరికీ అభ్యంతరం లేదని కూసుకుంట్ల స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని