Crime News: కార్ల షోరూంలలో చోరీ.. రూ.5లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
నల్గొండ (Nalgonda) జిల్లాలోని నార్కట్ పల్లి - అద్దంకి బైపాస్ రోడ్డులో ఉన్న రెండు కార్ల షోరూంలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రెండు షోరూంలలో కలిపి దాదాపు రూ.5లక్షల నగదు ఎత్తుకెళ్లారు. షోరూమ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated : 31 May 2023 15:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్