Viral Video: జ్యూస్ తాగేందుకు వెళ్తే.. బైక్లోని ₹4.80 లక్షలు కొట్టేశారు!
పల్నాడు జిల్లా వినుకొండలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. బైక్లో ఉన్న రూ.4.80 లక్షల నగదు కొట్టేశారు. పగడాల కోటేశ్వరావు అనే వ్యక్తి బ్యాంక్లో డబ్బులు విత్డ్రా చేసుకొని.. పల్నాడు రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముందు జ్యూస్ తాగేందుకు బండిని పార్క్ చేసి వెళ్లాడు. బ్యాంకు నుంచి కోటేశ్వరావును అనుసరిస్తున్న దుండగులు.. బైక్లోని నగదును తస్కరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Published : 05 Jun 2023 17:39 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే