Crime News: ఆగివున్న స్కూటీ నుంచి రూ.3 లక్షలు చోరీ..!
బ్యాంకులో నగదును తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తిని అనుసరించిన దొంగలు.. రూ.3లక్షలు అపహరించారు. నిజామాబాద్లో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ప్రవీణ్.. ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.3 లక్షలు విత్ డ్రా చేసి తన స్కూటీ డిక్కీలో పెట్టాడు. వాహనం నిలిపి ఆయన ఓ ప్రైవేటు కార్యాలయంలోకి వెళ్లడం చూసిన దొంగలు.. స్కూటీ డిక్కీని తెరిచి నగదును ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Published : 01 Oct 2022 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్