Contempt of court: ఏపీలో వేలాదిగా నమోదవుతున్న కోర్టు ధిక్కరణ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. న్యాయస్థానాల ఆదేశాలు పాటించడంలేదని బాధితులు ధిక్కరణ పిటిషన్లు వేస్తుండగా.. ఉన్నతాధికారులు తరచూ కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తోంది. ఈ పరిస్థితిపై.. స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 4 వేలకుపైగా.. కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది.

Published : 19 Nov 2022 11:30 IST

Tags :

మరిన్ని