Contempt of court: ఏపీలో వేలాదిగా నమోదవుతున్న కోర్టు ధిక్కరణ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కోర్టు ధిక్కరణ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. న్యాయస్థానాల ఆదేశాలు పాటించడంలేదని బాధితులు ధిక్కరణ పిటిషన్లు వేస్తుండగా.. ఉన్నతాధికారులు తరచూ కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తోంది. ఈ పరిస్థితిపై.. స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 4 వేలకుపైగా.. కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది.
Published : 19 Nov 2022 11:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో