Navy Marathon: విశాఖ సాగర తీరంలో.. 18వేల మందితో ‘నేవీ మారథాన్’

విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఫుల్‌ మారథాన్‌ (42కె), ఆఫ్‌ మారథాన్‌ (21కె), 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. 

Updated : 13 Nov 2022 13:49 IST
Tags :

మరిన్ని