KKR Vs PBKS: పంజాబ్‌, కోల్‌కతా మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్‌ డ్రామా చూశారా!

ఐపీఎల్ (IPL 2023)లో పంజాబ్‌ (PBKS), కోల్‌కతా (KKR) మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ ఉత్కంఠ రేపింది. బౌలర్‌ అర్ష్‌దీప్‌.. రస్సెల్‌ (Andre Russell) ను రనౌట్‌ చేసి పంజాబ్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. తర్వాత రింకు సింగ్‌ (Rinku Singh) బౌండరీతో కోల్‌కతా విజయాన్ని ఖరారు చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి ఓవర్‌ మీరూ చూడండి. 

Updated : 09 May 2023 15:54 IST

Tags :

మరిన్ని