Maharashtra: మహారాష్ట్ర.. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పెరిగిన పులుల సంఖ్య
మహారాష్ట్రలోని తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అడవి కోర్ ఏరియాలో నివసించే పులులు అంతగా సురక్షితంకాని బఫర్జోన్లోనూ స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నాయి. ముఖ్యంగా జూనాబాయి అనే ఆడపులి ఆ ప్రాంతాన్ని శాసిస్తోందనే చెప్పాలి.
Published : 02 Feb 2023 15:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు