CM Jagan: గుంటూరులో పరదాల మధ్యే సీఎం జగన్ పర్యటన..!
గుంటూరులో సీఎం జగన్ నగర పర్యటన పరదాల మధ్యే సాగింది. సీఎం వెళ్లే మార్గం మొత్తం బారికేడ్లు, వైకాపా (YSRCP) రంగులతో కూడిన పరదాలు కట్టారు. ట్రాక్టర్లు పంపిణీ చేసే చుట్టుగుంట కూడలి వద్ద భారీ భవనాలు, కొన్ని అపార్ట్మెంట్లకు పరదాలు చుట్టేశారు. ఇళ్లలో వారిని బయటకు రానీయలేదు. రాత్రి 9 గంటలకే ట్రాక్టర్లు రోడ్డుపై క్యూ లైన్లో పెట్టించారు. ఉదయం 6 గంటల నుంచి వాహనం సీట్లలో కూర్చోవాలని ఆదేశించారు. సీఎం జగన్ వచ్చి జెండా ఊపే వరకూ వారు వాహనాలపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలవడంతో.. చాలా మంది నీరసించిపోయారు.
Updated : 02 Jun 2023 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!