TTD: జమ్ములో తిరుపతి బాలాజీ ఆలయం.. జూన్ 8న ప్రారంభం
జమ్ముకశ్మీర్లో తితిదే (TTD) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తిరుపతి బాలాజీ ఆలయాన్ని జూన్ 8న ప్రారంభించనున్నారు. జమ్ములోని శివాలిక్ కొండల్లో ఉన్న ఈ ఆలయాన్ని 62 ఎకరాల్లో మొత్తం రూ.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 17 మంది దేవతా విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ బయట నిర్మించిన శ్రీ బాలాజీ దేవాలయాల్లో ఇది ఆరో ఆలయమని తితిదే అధికారులు తెలిపారు.
Published : 22 May 2023 18:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ