TTD: జమ్ములో తిరుపతి బాలాజీ ఆలయం.. జూన్‌ 8న ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లో తితిదే (TTD) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తిరుపతి బాలాజీ ఆలయాన్ని జూన్ 8న ప్రారంభించనున్నారు. జమ్ములోని శివాలిక్ కొండల్లో ఉన్న ఈ ఆలయాన్ని 62 ఎకరాల్లో మొత్తం రూ.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 17 మంది దేవతా విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ బయట నిర్మించిన శ్రీ బాలాజీ దేవాలయాల్లో ఇది ఆరో ఆలయమని తితిదే అధికారులు తెలిపారు.

Published : 22 May 2023 18:48 IST

జమ్ముకశ్మీర్‌లో తితిదే (TTD) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తిరుపతి బాలాజీ ఆలయాన్ని జూన్ 8న ప్రారంభించనున్నారు. జమ్ములోని శివాలిక్ కొండల్లో ఉన్న ఈ ఆలయాన్ని 62 ఎకరాల్లో మొత్తం రూ.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 17 మంది దేవతా విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ బయట నిర్మించిన శ్రీ బాలాజీ దేవాలయాల్లో ఇది ఆరో ఆలయమని తితిదే అధికారులు తెలిపారు.

Tags :

మరిన్ని