Toll Charges: జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల పెంపు..!

జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల (Toll Charges) బాదుడుకు రంగం సిద్ధమైంది. పెంచిన రుసుములు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులపై ఈ ఏడాది ఐదు శాతం వరకు పెరగనుంది. దీంతో వాహనదారులపై మరింత భారం పడనుంది.  

Published : 30 Mar 2023 09:45 IST
Tags :

మరిన్ని