Maoists: పోలీసుల ఎదుట లొంగిపోయిన 60 మంది మావోయిస్టులు!

మావోయిస్టు సభ్యులు, మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్న మిలీషియా సభ్యులు సుమారు 60 మంది విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట లొంగి పోయారు. వీరందరూ వివిధ మావోయిస్టు  కార్యకలాపాల్లో పాలుపంచుకుని జనజీవన స్రవంతిలో కలిసినట్లు డీఐజీ హరికృష్ణ తెలిపారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.

Published : 28 Jun 2022 15:58 IST

Maoists: పోలీసుల ఎదుట లొంగిపోయిన 60 మంది మావోయిస్టులు!

Tags :

మరిన్ని