Maoists: పోలీసుల ఎదుట లొంగిపోయిన 60 మంది మావోయిస్టులు!
మావోయిస్టు సభ్యులు, మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్న మిలీషియా సభ్యులు సుమారు 60 మంది విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎదుట లొంగి పోయారు. వీరందరూ వివిధ మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకుని జనజీవన స్రవంతిలో కలిసినట్లు డీఐజీ హరికృష్ణ తెలిపారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.
Published : 28 Jun 2022 15:58 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?