Telangana News: తెరాస ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది: హరీష్‌ రావు

ప్రభుత్వ వైద్యంలో 70ఏళ్లలో జరగని మార్పులు ఏడేళ్లలో చేసి చూపించామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హైదరాబాద్ అమీర్ పేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలు సర్కార్ వైద్యశాలలకు వచ్చి చూస్తే తెరాస హయంలో జరిగిన అభివృద్ధి తెలుస్తుందని స్పష్టం చేశారు.

Published : 26 May 2022 15:12 IST

ప్రభుత్వ వైద్యంలో 70ఏళ్లలో జరగని మార్పులు ఏడేళ్లలో చేసి చూపించామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హైదరాబాద్ అమీర్ పేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలు సర్కార్ వైద్యశాలలకు వచ్చి చూస్తే తెరాస హయంలో జరిగిన అభివృద్ధి తెలుస్తుందని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని