Kashmir: అద్దాలతో ఇగ్లూలు.. హోటల్కు క్యూ కడుతున్న పర్యాటకులు
కశ్మీర్ అందాలను మాటల్లో వర్ణించలేం. మైమపించే హిమ సోయగాల్ని చూసేందుకు దేశ, విదేశాల పర్యాటకులు కశ్మీర్కు పయనవుతుంటారు. సందర్శకులకు మరింత అద్భుత అనుభవాలు పంచేందుకు ఓ సంస్థ వినూత్నంగా ఆలోచించి ఇగ్లూలను అద్దాలతో తయారుచేసింది. చలి నుంచి రక్షణ కల్పించడమే కాకుండా లోయ అందాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసింది.
Updated : 29 Jan 2023 14:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్