Revanth Reddy: ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

టీపీసీసీ(Congress) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth reddy) మేడారంలో అమ్మవార్లను దర్శించుకొని ‘హాత్‌ సే హాత్‌ జోడో(Hath Se Hath Jodo)’ పాదయాత్రను ప్రారంభించారు. సుప్రసిద్ధ రామప్ప ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Published : 07 Feb 2023 11:50 IST

Tags :

మరిన్ని